ఇది మరో అపూర్వ ఘట్టం: విజయ సాయి రెడ్డి, వారిని రెండ్రోజుల పాటు అరెస్ట్ చేశారని..

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ యాత్ర నేటితో 250 రోజులు పూర్తయ్యాయని, ఇది అపూర్వఘట్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'ప్రజా సంకల్ప యాత్రలో మరో అపూర్వ ఘట్టం!

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2omm5LU

0 comments:

Post a Comment