మలేసియాలో హిందూ ఆలయానికి రంగులు: నేషనల్ హెరిటేజ్ ఆగ్రహం, ఎందుకంటే

కౌలాంపూర్: మలేషియాలోని ఓ ప్రముఖ హిందూ దేవాలయానికి అనుమతి లేకుండా రంగులు వేయడంపై నేషనల్ హెరిటేజ్ డిపార్టుమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలేషియాలో బటూ కేవ్స్ ప్రముఖ హిందూ ఆలయం. పన్నెండు ఏళ్లకు ఓసారి నిర్వహించే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులు వేశారు. ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wtWUdK

0 comments:

Post a Comment