లారీ బీభత్సం: ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు, వరంగల్ సీపీకి తప్పిన ప్రమాదం

మెదక్: వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ రవీందర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఓ లారీ వాహనాలను ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని తమ బంధువు ఇంటిలో జరిగిన శుభాకార్యానికి వెళ్లి సీపీ అధికారిక వాహనంతో పాటు మరో కారులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2POVJyJ

0 comments:

Post a Comment