జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: తేల్చిచెప్పిన లాకమిషన్

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై లా కమిషన్‌ గురువారం స్పష్టతనిచ్చింది. జమిలి ఆలోచన మంచిదే కానీ, మన రాజ్యాంగానికి లోబడి అది సాధ్యం కాదని చెప్పింది. దీనిపై లోతుగా చర్చించాలని, రాజ్యాంగ నిపుణుల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wznG4I

0 comments:

Post a Comment