ఐఆర్‌సీటీసీ కేసు.. లాలూ ఫ్యామిలీకి ఊరట

ఐఆర్‌సీటీ కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఊరట లభించింది. కేసులో వారిద్దరికి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

from Samayam Telugu https://ift.tt/2NvlYbI

0 comments:

Post a Comment