రాజధాని నిర్మాణం ఖర్చు...అక్కడి ఆదాయంతోనే తిరిగి చెల్లిస్తాం:మంత్రి నారాయణ

నెల్లూరు:నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తాము ఖర్చు పెట్టే ప్రతిపైసాకు అక్కడి ఆదాయంతోనే తిరిగి చెల్లింపులు జరుపుతామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులోని స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 నాటికి రాజధాని అమరావతిలో ప్రధాన పనులన్నీ పూర్తి చేసేస్తామన్నారు. తమపై అనవసర ఆరోపణలు చేసేవారు రాజధానిలో జరిగే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C39tTu

0 comments:

Post a Comment