షాక్: ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్‌డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు సహా 93వేల మంది దరఖాస్తు, అందుకేనని

న్యూఢిల్లీ: ఓ వైపు ఉద్యోగాల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. మరోవైపు ప్యూన్ ఉద్యోగం కోసం 93వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇంకా షాకింగ్ ఏమంటే ఇందులో 3700 మంది పీహెచ్‌డి విద్యార్థులు ఉండటం గమనార్హం. ఈ ఉద్యోగం కోసం అయిదో తరగతి అర్హత. కానీ పీహెచ్‌డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C2xJVL

0 comments:

Post a Comment