జనసేనలోకి తూ.గో. వైసీపీ సహా ఇద్దరు కీలక నేతలు, అదే దార్లో కొందరు: పవన్ ఏమన్నారంటే

రాజమహేంద్రవరం/హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నాయకులు గురువారం జనసేన పార్టీలో చేరారు. వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తూర్పు గోదావరి కాంగ్రెస్ నేత పంతం వెంకటేశ్వర రావు (పంతం నానాజీ) హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడారు. జనసేన మన అందరి పార్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NzKSXR

0 comments:

Post a Comment