దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు మోడీ కుట్ర...బాలయ్య అభివృద్ది చేయలేదు:సిపిఐ

తిరుప‌తిః ప్రధాని నరేంద్రమోడి మతం పేరుతో దేశాన్ని విచ్చన్నం చేసే కుట్ర చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బికెఎంయు జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన నారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల కోటీశ్వరులందరూ సుఖపడ్డార‌ని, సామాన్యులు మాత్రం నానా అవస్తలు పడ్డారని చెప్పారు. ఆ క్రమంలో 150 మందికి పైగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CciMRk

0 comments:

Post a Comment