నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కాంగ్రెస్‌కు కవిత సవాల్

నిజామాబాద్: టీఆర్ఎస్ పార్టీపై వరుస విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో రెండువేల కోట్ల రూపాయల నిధుల కంటే తక్కువ కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకుంటారా? అని సవాల్ విసిరారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C23zlK

0 comments:

Post a Comment