దొరలు కాదు దొంగలు: ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారు..అడ్డంగా బుక్కయ్యారు

కౌలాలంపూర్: మలేషియాలో ఇంటిదొంగలు ఎక్కువయ్యారు. మలేషియా విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ఛీఫ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిపై విచారణకు ఆదేశించింది మలేషియా ప్రభుత్వం.మలేషియా అవినీతి నిరోధక శాఖ విచారణ చేసేందుకు రంగంలోకి దిగింది. మలేషియా మాజీ ప్రధాని నజిబ్ రజాక్ హయాంలో ఈ అవినీతి చోటు చేసుకోవడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2POW4kZ

0 comments:

Post a Comment