షాక్: రాహుల్ గాంధీ విమానం 20 సెకండ్లు ఆలస్యం అయితే కూలిపోయేది, డీజీసీఏ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానం ల్యాండ్ కావడం 20 సెకండ్లు ఆలస్యం అయి ఉంటే కుప్పకూలిపోయేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)బాంబు పేల్చింది. ఒక జాతీయ స్థాయి నాయకుడు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు ముందుగానే గుర్తించలేకపోయారని నాలుగు నెలల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C39FSI

0 comments:

Post a Comment