ఐటీ రిటర్నుల ఫైలింగ్‌.. నేడే ఆఖరు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి రిటర్న్స్ దాఖలు గడువు నేటితో (ఆగస్టు 31)తో ముగియనుంది. వాస్తవానికి జులై 31తోనే గడువు ముగియగా... ఆగస్టు 31 వరకు పొడిగించారు. నేటితో ఆ గడువు ముగియనుంది.

from Samayam Telugu https://ift.tt/2wuf00d

0 comments:

Post a Comment