ఇక క్రియాశీల రాజ‌కీయాల్లోకి జూనియ‌ర్ ఎంటీఆర్..?

హైద‌రాబాద్:తెలుగుదేశం పార్టీలో జూనియ‌ర్ ఎంటీఆర్ శ‌కం ప్రారంభం కాబోతుందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. జూనియ‌ర్ ఎంటీఆర్ ని క్రియాశీల రాజ‌కీయాల్లోకి తీసుకుని పార్టీలో నూత‌న ఛ‌రిష్మాని నింపేందుకు అంత‌ర్గతంగా క‌స‌రత్తు జ‌రుగుతున్న తెలుస్తోంది. నంద‌మూరి హ‌రిక్రిష్ణ అకాల మ‌ర‌ణంతో అటు తెలుగుదేశం పార్టీతో ఇటు నంద‌మూరి కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్న విష‌యం తెలిసిందే..! హ‌రిక్రిష్ణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LE0E24

0 comments:

Post a Comment