లాభాల్లోకి మళ్లిన దేశీయ మార్కెట్లు!

రెండు రోజులు నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు 33 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టి కూడా 11,700 పాయింట్లకు పైగా ట్రేడింగ్ ప్రారంభించింది.

from Samayam Telugu https://ift.tt/2wqY3ni

0 comments:

Post a Comment