అహ్మదాబాద్: '2022లో భారతదేశం తన 75వ స్వాతనత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికి భారతీయులందరికీ సొంతిళ్లు సమకూరాలన్నది నా కల' అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులే సొంతిళ్లు నిర్మించుకున్నారన్న వార్తలను మనం వింటూ వచ్చామని.. ఇకపై పేదలు కూడా సొంత ఇళ్లు సంపాదించుకున్నారన్న వార్తలూ మనం వింటామని ప్రధాని చెప్పారు. గురువారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LlPP4E
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment