విజయవాడ-గూడూరు రైల్వేలైన్‌ నిర్మాణం: పనుల పురోగతిపై ప్రధాని మోడీ ఆరా

అమరావతి: విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైన్‌ నిర్మాణం విషయమై రైల్వేబోర్డు చైర్మన్‌ అశ్వని లోహానీ ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ప్రధాని మోడి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రైల్వే లైన్‌ కోసం భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N8sI2x

0 comments:

Post a Comment