ఎపికి ప్రత్యేక హైకోర్టు రాకకు కేంద్రం మోకాలడ్డుతోందా?...సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ దాఖలు..

హైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే కొత్త కోర్టు ఏర్పాటు చేయాలన్న ఉమ్మడి హైకోర్టు మూడేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు కాలీన పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను కేంద్రం దాఖలు చేసింది. నూతన కోర్టును ఏర్పాటుచేసేందుకు హై కోర్టు తీర్పు అవరోధంగా ఉందని, దీనిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PHBoLB

0 comments:

Post a Comment