ముల్లపెరియార్ వివాదం కాదు, విపత్తు: సుప్రీంకోర్టు

ముల్లపెరియార్ జలాశయం అంశాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా పరిగణించడంలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశమని, దీన్ని విపత్తుకు సంబంధించిన విషయంగా చూస్తున్నామని తెలిపింది.

from Samayam Telugu https://ift.tt/2MvCKen

0 comments:

Post a Comment