ముల్లపెరియార్ జలాశయం అంశాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా పరిగణించడంలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశమని, దీన్ని విపత్తుకు సంబంధించిన విషయంగా చూస్తున్నామని తెలిపింది.
from Samayam Telugu https://ift.tt/2MvCKen
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment