గవర్నర్‌ను కలిసిన కేసీఆర్: కీలక అంశాలపై చర్చ, రేపు ఢిల్లీకి సీఎం, 3రోజులు అక్కడే, పీఎంతో భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2P3vrHP

0 comments:

Post a Comment