తిరువనంతపురం: తమ రాష్ట్రంలో భారీ వరదలు, అపార నష్టానికి తమిళనాడు కారణమని కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు చేసింది. ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యాంలోకి చేరిందని దీంతో పెను ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు కేరళ సుప్రీం కోర్టులో అఫిడవిట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2P34aVM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment