దేశంలోని అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్రం ఆలోచన ఆచరణ సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. అటు రాష్ట్ర అసెంబ్లీకి ఇటు పార్లమెంటుకు ఎన్నికలు జరగాలంటే దాని వెనక చట్టపరమైన, న్యాయపరమైన అంశాలు చాలా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల మొదట్లో కేంద్ర
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2My8sYi
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment