విశాఖపట్నం: జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ ఆంధ్రావర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ప్రసంగించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2P2iihT
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment