న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ట్వీట్ను బీజేపీ రీట్వీట్ చేసింది. అంతేకాదు, ఈ దీనిని రీట్వీట్ చేయకుండా ఉండలేకపోయామని అభిప్రాయపడింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి చెందిన నాలుగు ఫోటోలతో ఓ ట్వీట్ చేసింది. జర్మన్ ఫెడరల్ పార్లమెంటు.. బండ్స్టాగ్లో పలు ఫోటోలు దిగారు. ఇందులో నాలుగు ఫోటోలను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2My8rnc
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment