సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే భగవంతుడైన విష్ణుమూర్తి పేరుతో ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఛీఫ్ ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఆ ఆలయం కూడా కంబోడియాలోని అంకోర్వత్ ఆలయంను పోలి ఉంటుందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చట్టపరమైన పద్దతుల ద్వారానే నిర్మిస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OXuFMe
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment