టీడీపీలోకి కాంగ్రెస్ నేతల క్యూ, ప్రతిభ అసంతృప్తి: ఊరుకోం.. కాంగ్రెస్‌తో దోస్తీపై అయ్యన్న

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి, మాజీ చీఫ్ విప్ కొండ్రు మురళి అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు నేతలు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. జగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Myf7BS

0 comments:

Post a Comment