న్యూఢిల్లీ: భారత్లో తొలి బయో ఫ్యూయెల్ విమానం గాల్లోకి ఎగిరింది. ఇది కేవలం ప్రయోగాత్మకమే అని ఇది విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే అత్యంత ఖరీదైన టర్బైన్ ఫ్యూయెల్ వాడకం తగ్గుతుంది. తొలిసారిగా ఈ జీవ ఇంధనంను ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ స్పైస్ జెట్ విమానం ప్రారంభించింది. ఇది డెహ్రాడూన్లో టేకాఫ్ అయి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Np1Sjp
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment