34 మంది తెలంగాణ ఎం ఎల్ సి లు కేరళ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చారు.
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ సుధాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బి వెంకటేశ్వర్లు మరియు ఎం ఎల్ సి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గౌరవ నీయులైన ముఖ్య మంత్రి గారికి చెక్ ను అంద చేశారు.
ఇందులో 33 మంది తెరాస ఎం ఎల్ సి లు కాగా ఒక్కరు బి జె పి ఎం ఎల్ సి వున్నారు.
ఈ విషయాన్ని తెలంగాణ సి ఎం ఓ తమ ఆఫిషి యల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు
పూర్త్తి సమాచారం కొరకు సోర్స్ చుడండి
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ సుధాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బి వెంకటేశ్వర్లు మరియు ఎం ఎల్ సి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గౌరవ నీయులైన ముఖ్య మంత్రి గారికి చెక్ ను అంద చేశారు.
ఇందులో 33 మంది తెరాస ఎం ఎల్ సి లు కాగా ఒక్కరు బి జె పి ఎం ఎల్ సి వున్నారు.
ఈ విషయాన్ని తెలంగాణ సి ఎం ఓ తమ ఆఫిషి యల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు
పూర్త్తి సమాచారం కొరకు సోర్స్ చుడండి
0 comments:
Post a Comment