ఛండీఘర్: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ ప్రమేయం లేదంటూ లండన్ పర్యటనలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సమర్ధించారు. ఎవరో కొద్దిమంది తప్పితే కాంగ్రెస్ పార్టీకి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సోమవారం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇందిరాగాంధీ హత్యకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2whipj0
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment