న్యూఢిల్లీ: రైల్వే శాఖ ఆదాయ మార్గాలు వెతుకుతోంది. మిగతా ప్రయాణ వాహనాలతో పోలిస్తే రైళ్లలో సాధారణ ప్రయాణీకులకు ధరలు అందుబాటులో ఉంటాయి. ఎంతోమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రయాణాలు చేసేవారికి ప్రయాణ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కల్పించడంతో పాటు, దానికి ఆదాయ మార్గంగా ఉపయోగపడే ప్లాన్ చేస్తోంది. రైళ్లలో షాపింగ్ మాల్ అనే వినూత్న పథకంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wirGqY
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment