విశాఖపట్నం:ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా జరగడం లేదని రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎపిలో నిధులను దుర్వినియోగం చేస్తూ కేవలం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Pc3VYt
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment