కేరళ వరదలు: ఆరెస్సెస్-ముస్లీం ఎన్జీవో సంస్థ కలిసి సాయం, సేవాభారతి అండ

తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కుదురుకుంటోంది. కేరళ ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, మత్స్యకారులు, వివిధ సేవా సంస్థలు చేయూతనిచ్చాయి. ఎన్నో సేవా సంస్థలు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాయి. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థ సేవాభారతి కూడా కేరళీయులకు అండగా నిలబడింది. దశాబ్దాల క్రితం విశాఖ వరదల సమయంలో ఆరెస్సెస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LwpCAq

0 comments:

Post a Comment