ఆ కేసుల్లో ముద్దాయిలపై రౌడీషీట్లు...బాలికలను వేధిస్తే ఉద్యోగాలు ఔట్:ఎస్పీ రవిప్రకాశ్‌

పశ్చిమ గోదావరి :ఫోక్సో కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిపై రౌడీషీట్‌ తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు శాఖలో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని మైనర్‌ బాలికలపై అత్యాచారాలకు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2oncFQp

0 comments:

Post a Comment